
1, కొండంత సంకల్పం!! కరవు మీద స్టడీకి ఎవరొచ్చినా తీవ్రమైన కరవుకు ప్రతిరూపంగా ఈ కొండను చూపించేవారు. ఈ కొండ పచ్చగా ఉంటేనే ఊరు బాగుంటుందని గుర్తించిన, గురువాజీపేట(ప్రకాశం జిల్లా) ప్రజల్లో కదలిక వచ్చి, కొండ…
1, కొండంత సంకల్పం!! కరవు మీద స్టడీకి ఎవరొచ్చినా తీవ్రమైన కరవుకు ప్రతిరూపంగా ఈ కొండను చూపించేవారు. ఈ కొండ పచ్చగా ఉంటేనే ఊరు బాగుంటుందని గుర్తించిన, గురువాజీపేట(ప్రకాశం జిల్లా) ప్రజల్లో కదలిక వచ్చి, కొండ…
తెల్లవారు జామునే అడవుల్లోకి గంపలతో బయలు దేరతారు . గుట్టల మధ్య పొదల్లో పెరిగిన చెట్లను ఎక్కి , పచ్చగా విచ్చుకుంటున్న పండ్లను తెంపి బుట్టలో వేసుకొని వాటిపై ఆకులు కప్పి, తెచ్చుకొని, రోడ్ల…
కరోనా మహమ్మారి ఒకవైపు అమెరికా వంటి అగ్ర దేశాన్నేగాక యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ… మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఆ నాలుగు పల్లెల్లోకి మాత్రం ఇప్పటికీ అడుగు పెట్టలేకపోయింది. గడిచిన 8 నెలల్లో ఈ పల్లెల్లో ఒక్కటంటే…
( By Aranya Krishna ) (October 9) “ప్రపంచ తపాల దినోత్సవం”! గుండె చప్పుడు కంటే మొబైల్ రింగ్ టోన్ కి ప్రాముఖ్యత ఇచ్చే ఇంతటి ఆధునిక కాలంలో కూడా ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్లో…
సినిమాలు, రాజకీయాలు గాసిప్స్, మధ్య చిక్కుకున్న తెలివైన ఈ తరానికి ఒక కొత్త సమాజాన్ని పరిచయం చేసే యూట్యూబ్ ఛానెల్ రూరల్ మీడియా! ప్రతి సమస్యకు పరిష్కారం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కానీ ప్రతి పరిష్కారం…
ట్రాన్స్ కో, జెన్ కో.. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? కనీసం ట్రాన్స్ఫార్మర్ అంటే కూడా వాళ్లకు తెలీదు. తెలిసిందల్లా.. అడవుల్లో కట్టెలు, కాయలు ఏరుకోవడం, బీడీలు చుట్టుకోవడం.. కూడు కోసం పోడు సేద్యం…
( D. Ravi )పలు దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు నెలవైన శ్రీసిటీ, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఎపి’ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు కీలక జాతీయ ప్రాజెక్టులలో భాగస్వామిగా తమ ఉత్పత్తులను అందిస్తోంది. ప్రస్తుతం దేశం…
పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి మేధోమధనం కార్యక్రమంలో పేర్కొన్న శ్రీసిటీ యం.డీ. ” శ్రీసిటీలో ప్రస్తుతం 50 వేల ఉద్యోగాలు వచ్చాయి, లక్ష ఉద్యోగాల కల్పన దిశగా ఈ పయనం సాగుతోంది, త్వరలో లక్ష్యాన్ని చేరుకుంటామని” శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం అమరావతిలో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి మేధోమధనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ” 2008లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి…
పత్రికల్లో ఎన్నో కంట తడి పెట్టించే కథనాలు చదువు తుంటారు. వాటిని రాసిన జర్నలిస్ట్ జీవితం లోకి ఎప్పుడైనా చూశారా…ఇది చదవండి నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో పీజీ డిప్లమో చేస్తున్నప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్…
‘1930 దాకా తెలుగు కవిత్వం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచి నేను దాన్ని నడిపిస్తున్నాను. దిస్ సెంచరీ ఈజ్ మైన్’, అని ప్రకటించాడు శ్రీశ్రీ అప్పట్లో…ఇపుడు కరోనా తరువాత కవిత్వాన్ని ఆదేశ్ రవి నడిపిస్తున్నాడు.…