
ఆడోళ్లు, వీళ్లేం చేస్తార్లే అనుకున్నారంతా…బియ్యంలో రాళ్లు ఏరినంత జాగ్రత్తగా, వీధుల్లో చెత్తను ఏరి,సొంత బిడ్డలను పెంచినంత శ్రద్దగా ఊరంతా మొక్కలు పెంచి, సోలారు బోర్వెల్స్తో కూరగాయలు పండించి, మగ వారితో వాటిని సంతలో అమ్మించి, స్వయం…
ఆడోళ్లు, వీళ్లేం చేస్తార్లే అనుకున్నారంతా…బియ్యంలో రాళ్లు ఏరినంత జాగ్రత్తగా, వీధుల్లో చెత్తను ఏరి,సొంత బిడ్డలను పెంచినంత శ్రద్దగా ఊరంతా మొక్కలు పెంచి, సోలారు బోర్వెల్స్తో కూరగాయలు పండించి, మగ వారితో వాటిని సంతలో అమ్మించి, స్వయం…
‘భూమి మీద 70శాతం నీరున్నా అందులో తాగడానికి పనికొచ్చేది 3శాతమే. 800 కోట్ల ప్రపంచ జనాభాలో కోటి మందికి నీరు అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా 400 నగరాలు నీటిసంక్షోభానికి దగ్గరలో ఉన్నాయి…’ ఇదంతా చదివి,ఎక్కడో నీరు…
Arjamma,kunduluru Ground report, జగన్@151” గత పదేళ్లలో మా ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం పొందిన వాళ్లని చూడలేదు. ఈ సారి ముగ్గురికి ఉద్యోగాలొచ్చాయి. ఇద్దరికి గ్రామ సచివాలయ ఉద్యోగం, ఒకరికి గ్రామ వాలంటీర్ ఉద్యోగం వచ్చింది.…
తెలంగాణ గ్రామీణ వర్గాల స్పందన ఆధారంగా, ఈ అధ్యయనం జరిగింది. విద్యార్దులు, మహిళలు, రైతులు, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు, పాత్రికేయుల అభిప్రాయాలతో, ఒక ర్యాండమ్ సర్వే రూపొందించాం. హైదరాబాద్ ,కరీంనగర్,మెదక్, రంగారెడ్డి జిల్లాలో 3 నుంచి…
బ్రౌన్ లేఖల్లో ఉయ్యలవాడ నరసింహారెడ్డి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1820- 1822 మరియు 1826-1829 ల మధ్య కడపలో పనిచేసాడు. 1846 నుండి 1855 వరకూ మద్రాసులో పోస్ట్ మాస్టర్ జనరల్ గా ఉద్యోగం చేసాడు.…
తూరుపు కనుమలలో కృష్ణా , పెన్నా నదులకు మధ్యన, ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. మేర చిక్కని దట్టమైన నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాలలో…
” ఈ కొండ మీద వంద కుటుంబాలున్నాయండీ, కానీ రోగం వస్తే తీసుకెళ్లడానికి అంబులెన్స్ రాదండీ. అది వెళ్లడానికి దారి లేదు. కాలిబాటలో మేమే కిందికి దిగాలి… ఈ లోపు నొప్పులు భరించ లేక దారి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, 5.8.2019న ఇజ్రాయెల్లోని హదెరా డీశాలినేషన్ ప్లాంట్ను సందర్శించారు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు సముద్ర జలాలను మంచినీరుగా మార్చే అవకాశాలు ఎంత వరకు…
ఇదొక పేద అమ్మాయి కథ. చదువుకోవాలని,అందరికంటే భిన్నంగా ఎదగాలని శ్రమించి, తపించి, సాధించిన విజయ గాథ ఇది. ఆమె లక్ష్యానికి తోడుగా నిలిచి, వెలుగు బాట చూపింది జిఎమ్ఆర్ ఫౌండేషన్. ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన జిల్లా…
వై ఎస్ జగన్ నెల రోజుల పాలన పై ఒక అధ్యయనం . ఐదేళ్ల పాటు పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి వై.ఎస్ .జగన్ ఏం సాధిస్తారు అని తెలుగు ప్రజలంతా ఆసక్తిగా…