
కోనసీమలో కొత్త సాగు …………………………………………………………….. రెండు పంటలు వరి పండే , సారవంతమైన గోదావరి జిల్లాల భూములను చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా డెల్టాలో 7 లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరిగేది. ప్రస్తుతం…
కోనసీమలో కొత్త సాగు …………………………………………………………….. రెండు పంటలు వరి పండే , సారవంతమైన గోదావరి జిల్లాల భూములను చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా డెల్టాలో 7 లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరిగేది. ప్రస్తుతం…
పొద్దు పొడవక ముందే లేచి,వాకిలి ఊడ్చి,పేడనీళ్లు చల్లి,ముగ్గులేసి, నాలుగు ముద్దలు వండి,కాడెద్దులను తోలుకొని,భర్తవెనుకే పొలానికి వెళ్లి ,కలుపు తీసి, పురుగుమందులు కొట్టి, పచ్చగా ఎదుగుతున్న పైరుకు దిష్టి తగల కుండా గట్లమీద బంతిపూల మొక్కలు పెంచి,…
విజయనగరం నుండి 12 కిలో మీటర్లు దాటితే, నెల్లిమర్ల అవతల ఈ సుందర ప్రదేశం మమ్మల్ని ఆపేసింది. చెరువు మధ్యలో బావి, ఎదురుగా బోర్లించిన గిన్నెలాంటి కొండను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ ప్రాంతపు…
ఈ ప్రాంతంలో కరోనా లేదని గతంలో రాశాం.అసలెందుకు లేదని లోతుగా స్టడీ చేస్తే వీరి ఆహారపు అలవాట్లే అని తేలింది. ‘‘ ఈ రిమోట్ ఆదివాసీ తండాల్లో దగ్గు, శ్వాస కోస వ్యాధులు, వైరల్ జ్వరాలు…
భవిష్యత్ అవసరాలను ఊహించి, దానికి తగిన నిర్ణయాలు తీసుకునే వారు అరుదుగా ఉంటారు. ఈ రోజు జీనోమ్ వ్యాలీతో ఓ వెలుగు వెలుగు తున్న హైదరాబాద్ వైపు నేడు యావత్ ప్రపంచం చూడబోతుంది. కరోనాపై…
విశాఖ నుండి, 150 కిలో మీటర్లు దాటాక పార్వతీ పురంలో జట్టు ఆశ్రమం చేరుకునే సరికి 12 దాటింది. బాదం చెట్లకింద కొలనులో తెల్లని బాతులు బారులు తీరి మమ్మల్ని ఆహ్వానించాయి. మట్టిరంగు అంచు తెల్ల…
తల్లిపాల కల్లులో, కళ్ళు తిరిగే నిజాలు !! ‘‘ పంచదార ఆరోగ్యానికి ప్రమాదం. ఎప్పుడైతే అది మీ నోట్లోకి వెళుతుందో, ఆ రోజు నుండే రోగాలు మొదవుతాయి…’’ అని పదే పదే హెచ్చరిస్తుంటారు, స్వతంత్ర శాస్త్రవేత్త…
ఇక్కడన్నీ, బతుకు మీద మమకారాన్ని పెంచే కథనాలు. 2021 లో ఆశను పెంచే శుభ సంకేతాలు . మనిషి మారిపోలేదనడానికి,మానవత్వం కనుమరుగై పోలేదని చెప్పడానికి గుండెల్లోని తడింకా ఇంకిపోలేదని రుజువు చేయడానికి ఎన్నో కథనాలు మీ…
1, కొండంత సంకల్పం!! కరవు మీద స్టడీకి ఎవరొచ్చినా తీవ్రమైన కరవుకు ప్రతిరూపంగా ఈ కొండను చూపించేవారు. ఈ కొండ పచ్చగా ఉంటేనే ఊరు బాగుంటుందని గుర్తించిన, గురువాజీపేట(ప్రకాశం జిల్లా) ప్రజల్లో కదలిక వచ్చి, కొండ…
ఏపీ సర్కార్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలలో లే అవుట్లు వేసి, 30.76 లక్షల కుటుంబాలకు మహిళల పేరిట ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి…