
నేను ప్రజల పక్షం, ఎక్కడికీ పారిపోను.తాను చంద్రబాబు తో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వీధి పోరాటాల కోసం రాజకీయ పార్టీలు అవసరం లేదు. రాజధాని నిర్మాణానికి రైతులు…
నేను ప్రజల పక్షం, ఎక్కడికీ పారిపోను.తాను చంద్రబాబు తో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వీధి పోరాటాల కోసం రాజకీయ పార్టీలు అవసరం లేదు. రాజధాని నిర్మాణానికి రైతులు…
రైతుల కన్నీళ్లతో నిర్మించే రాజధాని మనకవసరమా? గుంటూరు ప్రాంతంలో ఆదివారం పర్యటించిన పవన్ తెలుగు దేశం మంత్రుల కామెంట్లకు ధీటుగా జవాబిచ్చారు. మూడున్నర వేల ఎకరాల భూమి కోసం ఎందుకింత కంగారు అన్న రావెలకిషోరు బాబు…
రాను రానంటూనే, తమ్ముడొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి 60వ బర్త్డే ఫంక్షన్ శనివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్లోని ఓఫైవ్ స్టార్ హోటల్లో సందడిగా జరిగింది. టాలీవుడ్,బాలీవుడ్కి చెందిన స్టార్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాడు…
, l ‘ఒక్కడు’ …. రెండు గ్రామాలు విదేశాల నుంచి ఓ సంపన్న యువకుడు పచ్చని పల్లెటూరుకి వస్తాడు. పండగలకు.. పబ్బాలకు మాత్రమే సొంతూరుకి రావడం కాదు. తనకు వెలకట్టలేని ఆస్తిని ఇచ్చిన ఆ ఊరికి…
‘అతడు’ పనిమంతుడా..? ‘ఊరు నుంచి చాలా తీసుకున్నాను. తిరిగి ఇచ్చేయాలి. ‘లేకపోతే లావయిపోతా! నన్నుకూడా నాకు తోచింది చేయనివ్వండి….. ఊరు.. దత్తత ప్రాధాన్యం చెప్పిన ‘ శ్రీమంతుడి డైలాగ్స్ ఇవి! పిల్లల్ని దత్తత తీసుకోవడం పాతమాట.…
తాగుబోతు కవులకో లేఖ …………………………………………………………. ప్రియమైన కవీ, ఇవాళో, నిన్నో నువ్వు చనిపోయిన రోజు. నువ్వు కూడా త్రిపురనేని శ్రీనివాస్లా గోప్పవాడివేలే. ఇవాళ ఎందుకో దుఃఖంగా ఉంది, ఒక కలేకూరి ప్రసాద్ , వొక పైడి…
ఎర్రచందనం పెంచుతున్న ఏకైక రైతు నిజామాబాద్ జిల్లా, దోమకొండ మండలం మొత్తం మీద చురుకైన రైతు నారాగౌడ్ . ఎప్పుడూ ఒకేరకం పంటలు కాకుండా భూమి సారానికి అనువుగా అన్ని రకాల పంటలు వేయాలనే తపన…
నేను ప్రేమించిన కార్టూనిస్టుల్లో Panju ఒకరు. బిజినెస్ ఇండియాలో పని చేస్తున్న ఈ కార్టూనిస్టు ఇంత వరకు ఏ రాజకీయానికి లొంగలేదు. తన భావాలను స్వేచ్ఛగా , రెపరెపలాడే జాతీయజెండాలా ఎగరేసిన వాడు. Panju Ganguli…
నీటికి నడక నేర్పిన నేల బిడ్డలు …………………………………………………………………. బీడు నేలలో సిరుల సింగారం ఒకపుడు పచ్చని పొలాలతో ధాన్యపు రాశులతో సస్యశ్యామలంగా ఉండే మెదక్ జిల్లాను గతంలో మెతుకు దుర్గం అని పిలిచేవారు. తెలంగాణ జిల్లాలో…
ఇదంతా 1945లో తెల్లదొరలు పాలిస్తున్న కాలంలో జరిగిందని నాతో చెప్పారు చెంచుగూడెం ఆదీవాసీలు. పురాతన దేవాలయాల్లో నగలూ, వజ్రాలు దోచుకునే క్రమంలో బ్రిటీష్ వాళ్ల చూపు నల్లమల కొండలపై ఉన్న సరస్వతి ఆలయంపై పడింది. ఈ…